సాయిబాబా ఆలయాల్లో భక్తుల రద్దీ
Updated : 24 Jul 2021 15:14 IST
1/12
పశ్చిమగోదావరి : గురు పూర్ణిమ సందర్భంగా దెందులూరు మండలం సత్యనారాయణపురంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు
2/12
నల్గొండ : సాయిబాబా విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న భక్తులు
3/12
కర్నూలు : ఆదోని పట్టణంలో విశేష అలంకరణలో దర్శనమిస్తున్న సాయినాథుడు
4/12
హైదరాబాద్ : ఫిలింనగర్ సాయిబాబా ఆలయంలో భక్తుల రద్దీ
5/12
హారతి ఇస్తున్న అర్చకుడు
6/12
విశేష అలంకరణలో దర్శనమిస్తున్న సాయినాథుడు
7/12
8/12
హైదరాబాద్ : పంజాగుట్టలోని సాయిబాబా మందిర్లో ప్రత్యేక పూజలు
9/12
10/12
11/12
విజయవాడ : ముత్యాలంపాడు షిర్డీ సాయిబాబా ఆలయంలో బారులు తీరిన భక్తులు
12/12
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు