
తాజా వార్తలు
ఈనాడు, సూర్యాపేట
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్లో బోరుకు మోటారు బిగించకుండానే నీరు పైకి ఉబికి వస్తోంది. బోరు తవ్వితే 30 అడుగులకే నీరు పడుతోంది. వర్షాకాలంలో వానలు సమృద్ధిగా కురవడంతో భూగర్భజలాలు విస్తారంగా పెరిగాయి. ఇదే కాలనీలో పలుచోట్ల ఇళ్ల పిల్లర్లు నిర్మించుకోవడానికి ఐదు అడుగుల గుంతలు తవ్వితే చాలు నీరు ఊరుతోంది. మోటార్లతో ఆ నీటిని బయటకు తోడాల్సి వస్తోంది. భూగర్భ మురుగునీటి పారుదల కోసం రోడ్లను తవ్వినా నీరు వస్తోంది. జులైలో 11.84 మీటర్ల లోతులో ఉన్న భూగర్భజలాలు అక్టోబరులో 5.96 మీటర్ల వరకు వచ్చాయని జిల్లా భూగర్భ జల అధికారి సుధాకర్రెడ్డి ‘ఈనాడు’కు తెలిపారు.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
- ‘ఆ నిర్ణయంకాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది’
- ‘చావు కబురు చల్లగా’ చెబుతానంటున్న కార్తికేయ
- రజనీ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి
- రాహుల్కు ఆ పేరే కరెక్ట్.. భాజపా ఎటాక్
- పౌరసత్వ చట్టంతో కాంగ్రెస్కు కడుపునొప్పి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
