
తాజా వార్తలు
షాబాద్, న్యూస్టుడే: సాంబారులో పడి చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగు చూసింది. ఏఎస్ఐ శంకర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. సంగారెడ్డి జిల్లా టేక్మాల్ మండలం శేరిపల్లికి చెందిన సురేశ్ బతుకుదెరువు కోసం 8 నెలల క్రితం షాబాద్ మండలం సర్దార్నగర్ వచ్చి అక్కడే నివాసం ఉంటున్నారు. ఈ నెల 18న అదే గ్రామంలో వారి బంధువుల ఇంట్లో వేడుక ఉండడంతో అక్కడికి వెళ్లారు. అక్కడ సురేశ్ కుమారుడు మూడున్నరేళ్ల ఆరుష్ ఆడుకుంటూ వేడి సాంబారు పాత్రలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారి మంగళవారం మృతి చెందాడు.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
- ‘ఆ నిర్ణయంకాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది’
- ‘చావు కబురు చల్లగా’ చెబుతానంటున్న కార్తికేయ
- రజనీ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి
- రాహుల్కు ఆ పేరే కరెక్ట్.. భాజపా ఎటాక్
- పౌరసత్వ చట్టంతో కాంగ్రెస్కు కడుపునొప్పి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
