
తాజా వార్తలు
అదిగో పెద్దపులి..!
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం సవాయ్ మాదాపూర్ జిల్లాలోని రణతంబోర్ అటవీ ప్రాంతంలో ఓ పులి కలకలం సృష్టించింది. గణేష్ మార్గ్ నుంచి జోగీ మహల్కు వెళుతున్న కొందరు పర్యాటకులు ఓ పార్కులో ఆగగానే ఓ పులి అకస్మాత్తుగా గోడపైకి దూకి వారికి అతిసమీపంగా వచ్చింది. దీంతో పర్యాటకులు బెంబేలెత్తిపోయారు. అయితే, జిప్సీ వాహనంలో కూర్చున్న ఆ పర్యాటకులకు హాని తలపెట్టకుండా తిరిగి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇవీ చదవండి...
టాక్ షో దిగ్గజం ల్యారీ కింగ్ కన్నుమూత
Tags :