
తాజా వార్తలు
ఓటర్ల అనాసక్తిపై చురకలు!
గ్రేటర్ ఎన్నికల్లో ఓటర్ల అనాసక్తిపై మంగళవారం సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున చర్చ జరిగింది. కొందరు కార్టూన్లు చిత్రించి వ్యంగ్యాస్త్రాలు సంధించగా మరికొందరు వాక్యాలతోనే చురకలు అంటించారు. ఇచ్చే ఆ వరద సాయాన్నేదో పోలింగ్కేంద్రంలోనే ఇస్తే సమయం దాటినా అక్కడే బారులు తీరి ఉండేవారన్నది వాటిలో ఒకటి. తీగలవంతెన ప్రారంభ కార్యక్రమానికి మాత్రం కరోనాను లెక్కచేయకుండా వస్తారు గానీ ఓటేసేందుకు ఎందుకొస్తారంటూ కామెంట్లుపెట్టారు. ఓటర్లు రాకపోవడంతో, గంటల తరబడి ఖాళీగా ఉండలేక సిబ్బంది కునికిపాట్లు పడుతున్న వైనంపైనా పలువురు విభిన్నంగా స్పందించారు. పోలింగ్ కేంద్రంలో నిద్రించే సిబ్బందినే కాదు..ఓటేయకుండా బాధ్యతారహితంగా నిదురిస్తున్న పౌరుల బాధ్యతను కూడా గుర్తెరిగేట్లు చేయాలని కొందరు సూచించారు.
-ఈనాడు డిజిటల్, హైదరాబాద్
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- పశ్చాత్తాపం లేదు.. అలానే ఆడతా: రోహిత్
- కన్నీటి పర్యంతమైన మోదీ
- మహేశ్బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- రోహిత్ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- సికింద్రాబాద్లో భారీగా బంగారం చోరీ
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
