
తాజా వార్తలు
వైకాపా రంగుల ఖర్చు రాబట్టాలని పిటిషన్
అమరావతి: ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ భవనాలను వైకాపా రంగులు వేయడానికి, తొలగించడానికి అయిన రూ.4వేల కోట్లను రాబట్టాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడం, తొలగించడం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందని పిటిషనర్ పేర్కొన్నారు. దీనికి బాధ్యులైన వారి నుంచే సొమ్ము వసూలు చేయాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, బొత్స సత్యనారాయణను వ్యక్తిగతంగా ప్రతివాదులుగా చేర్చారు. వారిని వ్యక్తిగత ప్రతివాదులుగా ఎందుకు చేర్చారని పిటిషనర్ను న్యాయస్థానం ప్రశ్నించింది.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- మొదటి వరసలో ఆ ఇద్దరూ!
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- మహేశ్బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
- మధుమేహులూ.. మరింత జాగ్రత్త!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
