నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వరుస కథనాలు
హైదరాబాద్: టాలీవుడ్, బాలీవుడ్లలో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న నటి పూజాహెగ్డే. కోలీవుడ్లో తెరకెక్కిన ‘ముగముది’తో నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పూజా ఆ తర్వాత ఇటు తెలుగు.. అటు హిందీలో అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్లో బిజీగా ఉన్నారు. ఆమె 2012(ముగుముది) తర్వాత కోలీవుడ్లో ఏ చిత్రానికి సంతకం చేయలేదు. ఈ క్రమంలోనే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత పూజాహెగ్డే కోలీవుడ్లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
‘మాస్టర్’ తర్వాత విజయ్ తన తదుపరి ప్రాజెక్ట్ను నెల్సన్ దిలీప్కుమార్తో చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. విజయ్ 65వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో పూజాహెగ్డేను కథానాయికగా తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. ఈ మేరకు ఇప్పటికే దర్శకుడు నెల్సన్ ఆమెతో సంప్రదింపులు జరిపారని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా అరుణ్ విజయ్ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నారని సమాచారం. అయితే ఆ వార్తలపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదీ చదవండి
అప్పట్లో ఎంతో బాధపడ్డా: విజయ్ దేవరకొండ
మరిన్ని
కొత్త సినిమాలు
- నిర్మాతలే అసలైన హీరోలు: రామ్ పోతినేని
- ‘హిట్ 2’ ఖరారు.. కేడీ ఎవరు?
-
‘వై’ పోస్టర్ విడుదల!
- ‘సలార్’ విడుదల తేదీ ఖరారు
- అప్పుడు ‘రామన్న’.. ఇప్పుడు ‘క్రిష్ణయ్య’
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
కొత్త పాట గురూ
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!