సాయంకాలాన.. సాగరతీరాన..!
హైదరాబాద్: తన తండ్రి మోహన్బాబుకు నటి మంచు లక్ష్మి స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు. తరచూ షూటింగ్స్, ఇతర పనులతో బిజీగా ఉండే మంచువారి కుటుంబం(మోహన్బాబు దంపతులు, లక్ష్మి దంపతులు) ఇటీవల వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. ఈ టూరుకు సంబంధించిన ఫొటోలను లక్ష్మి నెట్టింట్లో పోస్ట్ చేశారు.
‘గత రాత్రి.. బీచ్లో విందు ఏర్పాటు చేసి మా నాన్నను సర్ప్రైజ్ చేశాను. మా నాన్న నటించిన చిత్రాల్లోని కొన్ని పాటలను వింటూ.. సాగర అందాలను తిలకిస్తూ.. ఇష్టమైన భోజనాన్ని ఆస్వాదించాం. ఇలా.. మాకోసం మేము ప్రత్యేకంగా కొంత సమయాన్ని గడిపి చాలారోజులు కావడంతో వ్యక్తిగతంగా ఈ క్షణాలు నాకెంతో ఆనందాన్ని అందించాయి’ అని మంచులక్ష్మి పేర్కొన్నారు.
‘సన్ ఆఫ్ ఇండియా’లో ప్రస్తుతం మోహన్బాబు నటిస్తున్నారు. ఆ సినిమా చిత్రీకరణ గతేడాది ప్రారంభమైంది. మరోవైపు హిందీలో ప్రేక్షకాదరణ పొందిన ‘లస్ట్ స్టోరీస్’ను తెలుగులో ‘పిట్టకథలు’ పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మంచులక్ష్మి ఓ విభిన్నమైన పాత్రలో నటించారు. ఈ సిరీస్ త్వరలో నెట్ఫ్లిక్స్ వేదికగా తెలుగువారికి చేరువకానుంది.
ఇదీ చదవండి..
తారక్ ట్రాఫిక్ జరిమానా చెల్లించిన అభిమాని
మరిన్ని
కొత్త సినిమాలు
- నిర్మాతలే అసలైన హీరోలు: రామ్ పోతినేని
- ‘హిట్ 2’ ఖరారు.. కేడీ ఎవరు?
-
‘వై’ పోస్టర్ విడుదల!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
అతన్ని చంపబోయాను..అనిల్కపూర్
గుసగుసలు
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- మూడో చిత్రం ఖరారైందా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
కొత్త పాట గురూ
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ